క్షిరగిరికి కార్తీక శోభ

స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం

By Venkat
On
క్షిరగిరికి కార్తీక శోభ

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

జనగామ: పాలకుర్తి

కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణ తో మారుమ్రోగిన పాలకుర్తి శ్రీ స్వయంభూ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

*పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి.

*భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

*పూజారుల వేద మంత్రొచ్చరణాల మధ్య, భక్తుల హరిహరుల నామస్మరణతో మారుమరోగుతున్న క్షిరగిరి.

Read More సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

*సూదూర ప్రాంతాలనుండి కుటుంబ సమెతంగా స్వామి దర్శనానికి భక్తులు.

Read More శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

*స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం.

*కొండపై ప్రమీదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు.

*పవిత్ర కార్తీక మాసంలో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేస్తున్న భక్తులు.

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.