నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

On
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు  పరాక్రమం దివాస్ ( నేతాజీ సుభాష్ చంద్రబోస్ ) రఘునాధపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, సునీత, సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు సుభాష్ చంద్రబోస్ (23 జనవరి 1897 - 18 ఆగష్టు 1945) ఒక భారతీయ జాతీయవాది, అతని భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించడం అతన్ని చాలా మంది భారతీయులలో హీరోగా మార్చింది, కానీ నాజీ జర్మనీ మరియు ఫాసిస్ట్ జపాన్‌లతో అతని యుద్ధకాల పొత్తులు వారసత్వాన్ని మిగిల్చాయి. నిరంకుశత్వం, సెమిటిజం వ్యతిరేకత మరియు సైనిక వైఫల్యం ద్వారా బాధించబడింది . గౌరవప్రదమైన 'నేతాజీ' ( హిందుస్తానీ : "గౌరవనీయ నాయకుడు") సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం గురించి అవగాహన ఇచ్చి, విద్యార్థులతో వ్యాసరచనలు, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు