నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

On
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ( పరాక్రమ దీవాస్) సందర్భంగా ఘన నివాళి

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు  పరాక్రమం దివాస్ ( నేతాజీ సుభాష్ చంద్రబోస్ ) రఘునాధపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, సునీత, సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు సుభాష్ చంద్రబోస్ (23 జనవరి 1897 - 18 ఆగష్టు 1945) ఒక భారతీయ జాతీయవాది, అతని భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించడం అతన్ని చాలా మంది భారతీయులలో హీరోగా మార్చింది, కానీ నాజీ జర్మనీ మరియు ఫాసిస్ట్ జపాన్‌లతో అతని యుద్ధకాల పొత్తులు వారసత్వాన్ని మిగిల్చాయి. నిరంకుశత్వం, సెమిటిజం వ్యతిరేకత మరియు సైనిక వైఫల్యం ద్వారా బాధించబడింది . గౌరవప్రదమైన 'నేతాజీ' ( హిందుస్తానీ : "గౌరవనీయ నాయకుడు") సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం గురించి అవగాహన ఇచ్చి, విద్యార్థులతో వ్యాసరచనలు, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్