పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్...

On
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...

పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, మార్చి 04, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పెట్రోల్ ను విడిగా బాటిళ్ళలో అమ్మటం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహ

Screenshot_2025-03-04-19-33-47-37_6012fa4d4ddec268fc5c7112cbb265e7
పెట్రోల్ ను విడిగా బాటిల్లో అమ్మడం నేరమని చూపిస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారులు..

సీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం మాల్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ ను లూజ్ గా అమ్మడం వల్ల నాణ్యత ను ప్రశ్నిoచలేమని రఘునందన్ అన్నారు. పేలుడు పదార్థాల కేటగిరి లోకి వచ్చే పెట్రోల్ ను అధీకృత డీలర్లు తగిన భద్రతా ప్రమాణాల మధ్య మాత్రమే బంకుల్లో అమ్మాలన్న నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. అంతేగాక పెట్రోల్ ను విడిగా బాటిళ్ల లో అమ్మడం వల్ల పలు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని రఘునందన్ అన్నారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోల్ ను విడిగా (లూజ్ సేల్స్) అమ్మే వాళ్ళపై బంకు యాజమాన్యాలు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం తగు చర్యలు చేపట్టే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు.

Read More సంగారెడ్డి 'బెల్టు షాపుల్లో' మద్యం అమ్మకాలు!

Views: 100

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ శివప్రసాద్  యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ శివప్రసాద్ 
కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరో నరేష్):యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ 3వ టౌన్ సిఐ కె. శివప్రసాద్ అన్నారు.పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు,కోచ్ షమీఉద్దీన్ జిమ్...
సంగారెడ్డి 'బెల్టు షాపుల్లో' మద్యం అమ్మకాలు!
ప్రజావాణి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించాలని 'కలెక్టర్ సూచన'
1100 గజాల పార్కు స్థలం 'కబ్జా'!
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి ఎమ్మెల్యే మేఘారెడ్డి*
*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*
భాగ్యనగర ప్రజల ఐక్యతకు, సాంప్రదాయాలకు నిదర్శనం - గణేశ్ నవరాత్రి సంబరాల వైభవం.