ప్రభాస్ కృతి ని ప్రేమిస్తున్నాడా..?

On

న్యూ ఢిల్లీ : ఝలక్ దిఖ్లా జా ఫైనల్‌లో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ తమ భేదియా చిత్రాన్ని ప్రమోట్ చేసారు.ప్రమోషన్స్ లో భాగంగా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృతి సనన్ మరియు ప్రభాస్, క్రితి గురించి వరుణ్ ధావన్ చేసిన ఆ వ్యాఖ్యలు భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. భేదియా స్టార్స్ వరుణ్ మరియు కృతి ఇటీవల తమ సినిమా ప్రమోషన్ కోసం ఝలక్ దిఖ్లా జా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో […]

న్యూ ఢిల్లీ : ఝలక్ దిఖ్లా జా ఫైనల్‌లో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ తమ భేదియా చిత్రాన్ని ప్రమోట్ చేసారు.ప్రమోషన్స్ లో భాగంగా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కృతి సనన్ మరియు ప్రభాస్, క్రితి గురించి వరుణ్ ధావన్ చేసిన ఆ వ్యాఖ్యలు భారీ సంచలనం సృష్టిస్తున్నాయి.

భేదియా స్టార్స్ వరుణ్ మరియు కృతి ఇటీవల తమ సినిమా ప్రమోషన్ కోసం ఝలక్ దిఖ్లా జా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో వరుణ్ ఇలా సమాధానమిస్తూ కృతి పేరు ఇక్కడ లేదు. ఎందుకంటే ఆమె పేరు ఒకరి హృదయంలో ఉంది అన్నారు.

Read More హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.

ఆ వ్యక్తి ముంబైలో లేడు ఎందుకంటే ప్రస్తుతం అతను దీపికా పదుకొనేతో షూటింగ్ లో ఉన్నాడు.”

Read More సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!

అయితే, వరుణ్ ధావన్ నటుడి పేరు చెప్పలేదు, అయితే ప్రాజెక్ట్ లో దీపికా పదుకొణెతో ప్రభాస్ నటిస్తున్నాడు

Read More జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.

ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ పేరును ఇలా వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Views: 12
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.