చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..

On
చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..

పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..

IMG-20260329-WA0076
పుస్తె మెట్టెలు సమర్పిస్తున్న రాయల నిరీక్షణ భాస్కర్..

యాదాద్రి భువనగిరి జిల్లా, మార్చి 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి రాయల నిరీక్షణ భాస్కర్ స్వామివారికి పుస్తె, మెట్టెలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహం తమ కుటుంబంపైతో పాటు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే ఈ పవిత్ర సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Views: 23

About The Author

Post Comment

Comment List

Latest News