ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
ర్యాంకుల ప్రభంజనంలో వెలాసిటీ కళాశాల దూసుకు వెళుతుంది. విద్యార్థులను అభినందించిన మొహమ్మద్ యాకుబ్ మల్లోలు రవి
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మంలో వెలాసిటీ జూనియర్ కళాశాల ర్యాంకుల ప్రభంజనం సృష్టించింది.రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఖమ్మం వెలాసిటి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు స్టేట్ ర్యాంకు మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శృతి -996/1000,పి ఉదయ్ కృష్ణ-994/1000,ఎస్ కె పాష 992/1000,ఏ సింధు -991/1000,ఏ రూప 990/1000,టి సందీప్ 984/1000.సీనియర్ ఇంటర్ బైపిసి గ్రూపులో వి.చాందిని-910/1000,సీనియర్ ఇంటర్ సిఈసి గ్రూపులో ఆర్.శిరీష-956/1000 మార్కులు సాధించారు.జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్క్ బి.నాగ పావని-467/470, ఎన్.తేజస్ వర్మ-465/470,పి .-463/470,ఎండీ .-461/470,బైపిసి. 440 మార్కులకు గాను ఎస్ జెస్సికా 420/440 సాధించారు.సీఇసీ గ్రూపు నందు 500 మార్కులకు గాను ఎన్ లయ, 483 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ,విద్యార్థులను అకాడమిక్ డీన్ మహ్మద్ యాకూబ్, సెక్రటరీ & కరస్పాండెంట్ మల్లోలు రవి, ప్రిన్సిపాల్స్, సీనియర్ అధ్యాపకులు,అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు..


Comment List