ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

On

*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం* 
 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో 
 తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ అమరవీరుల జోహార్లంటూ నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ మురారిశెట్టి ఉమా అంజయ్య, అనంతరం జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి ఉమారాణి మాట్లాడుతూ  తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గ్రామంలో అభివృద్ధి పనులైన ఇతర సమస్యలు ఏమున్నా కానీ తలుపు తడితే నేనున్నానని అని అని చెప్పిన గ్రామ సర్పంచ్, ప్రజలకు గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువ ఉండటం వలన  ఇతర బోర్ల నుండి కూడా వాటర్ తీసుకురావడం జరుగుతుందని తెలిపారు,
 ఈ కార్యక్రమంలో  గ్రామ ఉపసర్పంచ్ మొహమ్మద్ పాషా, గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు వెలికట్ట పెద్ద వెంకన్న, మండల నాయకులు గ్రామ వార్డ్ మెంబర్లు, ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు,   అలాగే ఒక విన్నపం  మన గ్రామ mpps school లో ఒక ఆయా పోస్టు, ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నదని హెడ్మాస్టర్  తెలిపారు, ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను గ్రామ సర్పంచ్ మురారిశెట్టి  ఉమా అంజయ్య, విద్యా అర్హతలు : ఆయా పోస్ట్ కు 7th 
 విద్యా వాలంటరీ పోస్ట్ కు 10+2కు 
 తెలిపారు,

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?