స్కిల్ స్కాంలో లోకేశ్

On

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ […]

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.
ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ కేసులో మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తే తమ బండారం బయటపడిందనే కారణంతో చంద్రబాబును కాపాడేందుకు వాళ్లు విదేశాలకు పారిపోయారు. చంద్రబాబును విచారిస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయటపడతాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.