ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పర్వతాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మండలం అధ్యక్షులు ముద్దసాని సురేష్

ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో వల్లపు పర్వతాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం టీపిసిసి సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దవంగర మండలం పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ పర్వతాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఝాన్సీ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు IMG-20230921-WA0121 కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 253
Tags:

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.