పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన
నియోజకవర్గంలో సర్పంచులతో ఆత్మీయ భేటీలు
On
పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన కొనసాగుతోంది. ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామ సర్పంచ్ గరగా శ్రీను గారిని, శీనాపతి గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారిని,సర్వసిద్ధి గ్రామ సర్పంచ్ కురంధాసు గనీష్ రావు గారిని, ఎస్. రాయవరం గ్రామ సర్పంచ్ భూపతి అప్పారావు గారితో ఎస్. సి కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ గారు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
Views: 28
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List