పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

On
పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం మండలం బస్టాండ్ నుండి చౌకు సెంటర్ కి వెల్లు దారి ఇరుకుమయం గా ఉండుట వలన కంభం మండల పోలీసులు త్రీ , ఫోర్ విల్లర్స్ వాహనాలకు ప్రవేశం లేదని హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఆ హెచ్చరికలు మాకు కాదు మాకు వర్తించవు అన్నమాధిరిగా ప్రవర్తిస్తున్నారు.చౌక్ సెంటర్ లో అన్ని రకాల దుకాణాలు ఉండుట వలన నిత్యం వాహనాలతో మరియు సామాన్య ప్రజలతో రద్దీగా ఉంటుంది.కనుక పోలీసులు ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద వాహనాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు.అయినప్పటికీ కొందరు ఆ హెచ్చరిక బోర్డ్ ని ప్రక్కకు తొలగించి మరి ఫోర్ విల్లర్ వాహనాలతో ఆ బజార్లో కి వెళ్తున్నారు.దిని వలన నిత్యం రద్దీగా ఉండే ఆ బజార్ మరికొంత రద్దీగా తయారౌతుంది ..IMG-20230901-WA0477 IMG_20230901_194751

Views: 309
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి