పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

On
పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం మండలం బస్టాండ్ నుండి చౌకు సెంటర్ కి వెల్లు దారి ఇరుకుమయం గా ఉండుట వలన కంభం మండల పోలీసులు త్రీ , ఫోర్ విల్లర్స్ వాహనాలకు ప్రవేశం లేదని హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఆ హెచ్చరికలు మాకు కాదు మాకు వర్తించవు అన్నమాధిరిగా ప్రవర్తిస్తున్నారు.చౌక్ సెంటర్ లో అన్ని రకాల దుకాణాలు ఉండుట వలన నిత్యం వాహనాలతో మరియు సామాన్య ప్రజలతో రద్దీగా ఉంటుంది.కనుక పోలీసులు ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద వాహనాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు.అయినప్పటికీ కొందరు ఆ హెచ్చరిక బోర్డ్ ని ప్రక్కకు తొలగించి మరి ఫోర్ విల్లర్ వాహనాలతో ఆ బజార్లో కి వెళ్తున్నారు.దిని వలన నిత్యం రద్దీగా ఉండే ఆ బజార్ మరికొంత రద్దీగా తయారౌతుంది ..IMG-20230901-WA0477 IMG_20230901_194751

Views: 253
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన