పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

On
పోలీసుల హెచ్చరికలు పనికిరావా..

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం మండలం బస్టాండ్ నుండి చౌకు సెంటర్ కి వెల్లు దారి ఇరుకుమయం గా ఉండుట వలన కంభం మండల పోలీసులు త్రీ , ఫోర్ విల్లర్స్ వాహనాలకు ప్రవేశం లేదని హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు.అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఆ హెచ్చరికలు మాకు కాదు మాకు వర్తించవు అన్నమాధిరిగా ప్రవర్తిస్తున్నారు.చౌక్ సెంటర్ లో అన్ని రకాల దుకాణాలు ఉండుట వలన నిత్యం వాహనాలతో మరియు సామాన్య ప్రజలతో రద్దీగా ఉంటుంది.కనుక పోలీసులు ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద వాహనాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు.అయినప్పటికీ కొందరు ఆ హెచ్చరిక బోర్డ్ ని ప్రక్కకు తొలగించి మరి ఫోర్ విల్లర్ వాహనాలతో ఆ బజార్లో కి వెళ్తున్నారు.దిని వలన నిత్యం రద్దీగా ఉండే ఆ బజార్ మరికొంత రద్దీగా తయారౌతుంది ..IMG-20230901-WA0477 IMG_20230901_194751

Views: 309
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక