గణనాథుడి పూజలో ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి 

By Khasim
On
గణనాథుడి పూజలో ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి 

IMG-20230923-WA0368 మార్కాపురం పట్టణంలోని 21వార్డు సిఫాని బజారులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సంతాన విఘేశ్వర స్వామినీ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి 

ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ కౌన్సిలర్ షేక్ సలీం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి పాలకమండలి సభ్యులు నాలి కొండయ్య యాదవ్, సచివాలయ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, షేక్ సుభాని, 6&7 వార్డులు మిత్ర మండలి-రాణా యూత్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ