గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

వేముల స్వాతి అమరేందర్ రెడ్డి..

On
 గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకొని IMG-20230923-WA1913ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమనికి 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దోమలపల్లి శివకుమార్, వివిధ కాలనీలో అధ్యక్షులు, సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన