గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

వేముల స్వాతి అమరేందర్ రెడ్డి..

On
 గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకొని IMG-20230923-WA1913ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమనికి 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దోమలపల్లి శివకుమార్, వివిధ కాలనీలో అధ్యక్షులు, సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.