ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

On
ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపిపి గా వేగినాటీ ఓసురా రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరములో ప్రవేశించిన సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వేగినాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం వేగినాటితో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజు,మండల జేసీఎస్ కన్వీనర్ టి.వీ.ఎస్.పి శర్మ ,బేస్తవారిపేట మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా భాస్కర్ రెIMG-20230924-WA0334 డ్డి, బండి శ్రీహరి రెడ్డి ,పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి , బేస్తవారిపేట మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,సచివాలయ కన్వీనర్లు, మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు,వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 306
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.