వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి
On
వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయి పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. దత్తాయి పల్లి గ్రామానికి చెందిన జిట్ట రాజు మహాలక్ష్మి ల కుమారుడు ఆదిత్య (6)కి వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో హుటా హుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మండపం వద్ద డెకరేషన్ లైట్ల వైర్లు తేలి బాలుడికి తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Views: 348
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 18:12:34
*వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం*
*కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*...

Comment List