వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయి పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. దత్తాయి పల్లి గ్రామానికి చెందిన జిట్ట రాజు మహాలక్ష్మి ల కుమారుడు ఆదిత్య (6)కి వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో హుటా హుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మండపం వద్ద డెకరేషన్ లైట్ల  వైర్లు తేలి బాలుడికి తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.Screenshot_20230924_211736~2

Views: 347
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ