వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

On
వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయి పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. దత్తాయి పల్లి గ్రామానికి చెందిన జిట్ట రాజు మహాలక్ష్మి ల కుమారుడు ఆదిత్య (6)కి వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో హుటా హుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మండపం వద్ద డెకరేషన్ లైట్ల  వైర్లు తేలి బాలుడికి తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.Screenshot_20230924_211736~2

Views: 348
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్