కంగ్టి లో ఆశ వర్కర్ల ధర్నా
కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి
            By  JHARAPPA
            
On  
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టి లో వివిధ గ్రామాలకు చెందిన ఆశ వర్కర్ల సోమవారం రోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.పారితోషికం మాకు వద్దు కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం18వేలు ఉద్యోగ భద్రతా కల్పించాలి అన్నారు ప్రమాద భీమా కల్పించాలి ఇఎస్ఐ పీఫ్ ఇవ్వాలి పని భారం తగించాలి కనీస వేతనం ఇచ్చే వరకు సమె కొనసాగిస్తాం అన్నారు.సీఐటీయూ నాయకులతో పాటు ఆశ వర్కర్ల పాల్గొన్నారు.
        Views: 8
        
Tags:  
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Nov 2025 13:13:51
                        
                        15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం
నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
                    
                
        
        
                
                
                
                
                
             
Comment List