కంగ్టి లో ఆశ వర్కర్ల ధర్నా

కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి

On

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టి లో వివిధ గ్రామాలకు చెందిన ఆశ వర్కర్ల సోమవారం రోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.పారితోషికం మాకు వద్దు కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం18వేలు ఉద్యోగ భద్రతా కల్పించాలి అన్నారు ప్రమాద భీమా కల్పించాలి ఇఎస్ఐ పీఫ్ ఇవ్వాలి పని భారం తగించాలి కనీస వేతనం ఇచ్చే వరకు సమె కొనసాగిస్తాం అన్నారు.సీఐటీయూ నాయకులతో పాటు ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.