అర్హత కల్గిన ప్రతి పాస్టర్ కి గౌరవ వేతనం అందించాలి

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ తో డివైన్ పాస్టర్ సభ్యులు

On
అర్హత కల్గిన ప్రతి పాస్టర్ కి గౌరవ వేతనం అందించాలి

గిద్దలూరు న్యూస్ ఇండియా

IMG-20230928-WA0442
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ కి వినతి పత్రం అందజేస్తున్న ఫోటో

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆంధ్ర రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మేడిధి జాన్సన్, ప్రకాశం జిల్లా క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షులు గోనా రంజిత్ కుమార్ లను స్థానిక డివైన్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డివైన్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు గిద్దలూరు లో క్రైస్తవులకు ప్రత్యేక స్మశాన స్థలాన్ని అలానే అర్హత కల్గిన పాస్టర్స్ అందరికీ గౌరవ వేతనం మంజూరు చేయాలని మేడిధి జాన్సన్, గోనా రంజిత్ కుమార్ లను కోరడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఈ జి.డి.పి.ఎ ప్రెసిడెంట్ పాస్టర్ ఎపఫ్రా రావు, సెక్రటరీ ఆర్.ఎం యేసురత్నం, జాయింట్ సెక్రటరీ పాస్టర్ జగన్ పాల్, ట్రెజరర్ జె.యస్. రంజిత్ కుమార్, సలహాదారులు పి. జెకర్యా బాబులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Views: 253
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి