సంక్షేమ రథ సారథి జగన్ మోహన్ రెడ్డి: బాచిన కృష్ణ చైతన్య

By Khasim
On
సంక్షేమ రథ సారథి జగన్ మోహన్ రెడ్డి: బాచిన కృష్ణ చైతన్య

IMG-20230928-WA0552  

న్యూస్ ఇండియా అద్దంకి 

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రథసారధిగా నిలిచారని, నవరత్నాలు ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అద్దంకి వైసీపీ ఇంఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

 అద్దంకి మండలం ,మనికేశ్వరం గ్రామంలో 2వ రోజు గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్,ఎంపీపీ,జెడ్పీ టి సి,మండల కన్వీనర్,అధికారులు,సచివాలయం కన్వీనర్,గృహ సారథులు , సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..