మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

పాశం విష్ణువర్ధన్ ఎన్నిక

మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

అడ్డగూడూర్ మండల గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గా మండలంలోని కోటమర్తి గ్రామానికి చెందిన పాశం విష్ణువర్ధన్ ను నియమిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుధీర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన్నానరుIMG-20230928-WA0241. పాఠకులకు అవసరం ఉన్న పుస్తకాలు,పత్రికలను తెప్పిచేందుకు కృషి చేస్తనన్నారు. తనకు పదవి అప్పగించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్,యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.జడల అమరెందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Views: 11
Tags:

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.