ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమం..
On

ముస్లింలు పవిత్రంగా జరుపుకుంటున్న ఈద్ - మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్. చౌహన్ మౌలాలి మసీదును సందర్శించారు. ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట డిసిపి మల్కాజిగిరి జానకి దరవత్ ఐపీఎస్, ఏసీపీలు, అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List