ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమం..
On
ముస్లింలు పవిత్రంగా జరుపుకుంటున్న ఈద్ - మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్. చౌహన్ మౌలాలి మసీదును సందర్శించారు. ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట డిసిపి మల్కాజిగిరి జానకి దరవత్ ఐపీఎస్, ఏసీపీలు, అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Nov 2025 13:13:51
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం
నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని సంబంధిత అధికారులు...

Comment List