జోరుగా రేషన్.... బియ్యం దందా

అధికారులు మౌనం పై ప్రజల్లో పలు అనుమానాలు..

On
జోరుగా రేషన్.... బియ్యం దందా

సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలంలో రేషన్ బియ్యం కొనుగోలు దందాలు జోరుగా సాగుతున్నాయి. నారాయణాఖేడ్ పట్టణంలోనే సుమారు 25 బియ్యం కొనుగోలు దుకాణాలు ఉన్నాయంటే లాభం ఏ సాటిగా ఉంటుందో అర్ధం అవుతుంది.రోజు రోజుకో కొత్త దుకాణాలు పుట్టగోడుగుల పుట్టుకొస్తున్నాయి.అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అడ్డూ అదుపు లేకుండా దందాలు సాగిస్తున్నారు.

Views: 80

About The Author

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్