జోరుగా రేషన్.... బియ్యం దందా

అధికారులు మౌనం పై ప్రజల్లో పలు అనుమానాలు..

On
జోరుగా రేషన్.... బియ్యం దందా

సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలంలో రేషన్ బియ్యం కొనుగోలు దందాలు జోరుగా సాగుతున్నాయి. నారాయణాఖేడ్ పట్టణంలోనే సుమారు 25 బియ్యం కొనుగోలు దుకాణాలు ఉన్నాయంటే లాభం ఏ సాటిగా ఉంటుందో అర్ధం అవుతుంది.రోజు రోజుకో కొత్త దుకాణాలు పుట్టగోడుగుల పుట్టుకొస్తున్నాయి.అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అడ్డూ అదుపు లేకుండా దందాలు సాగిస్తున్నారు.

Views: 80

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.