దుర్గామాత అభిషేక కార్యక్రమాలలో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.

ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని BGR

On
దుర్గామాత అభిషేక కార్యక్రమాలలో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 20 (నలగొండ జిల్లా స్టాపర్) నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో అభిషేక కార్యక్రమంలో పాల్గోని,అనంతరం వారు మాట్లాడుతు...ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని,ఈకార్యక్రమం ఏర్పాటు చేసిన యువజన మండలి సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు పేరుపేరునా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

ఈకార్యక్రమంలో మత్యసంఘం అధ్యక్షుడు మంగినపల్లి వెంకటయ్య,బెజవాడ లక్ష్మినారాయణ,కొటగిరి రాధాకృష్ణ, పుట్ట రాజు,కొప్పు నాగరాజు, తడ్వాయి శేఖర్,కొప్పు భరత్, కొటగిరి నాగరాజు, నాగారం శ్రీకాంత్, కొప్పు సందీప్, కాటం శంకర్, కొల్లు వివేక్,కొప్పు గణేష్, కొప్పు మాహేష్,రాచూరి పరుషరామ్,బెజవాడ శివ,కొండ కోటేష్,రాచూరి శేఖర్,చెవుగోని రాజశేఖర్, పెద్ది సందీప్ తధితరులు పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?