దుర్గామాత అభిషేక కార్యక్రమాలలో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.

ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని BGR

On
దుర్గామాత అభిషేక కార్యక్రమాలలో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 20 (నలగొండ జిల్లా స్టాపర్) నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో అభిషేక కార్యక్రమంలో పాల్గోని,అనంతరం వారు మాట్లాడుతు...ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని,ఈకార్యక్రమం ఏర్పాటు చేసిన యువజన మండలి సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు పేరుపేరునా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

ఈకార్యక్రమంలో మత్యసంఘం అధ్యక్షుడు మంగినపల్లి వెంకటయ్య,బెజవాడ లక్ష్మినారాయణ,కొటగిరి రాధాకృష్ణ, పుట్ట రాజు,కొప్పు నాగరాజు, తడ్వాయి శేఖర్,కొప్పు భరత్, కొటగిరి నాగరాజు, నాగారం శ్రీకాంత్, కొప్పు సందీప్, కాటం శంకర్, కొల్లు వివేక్,కొప్పు గణేష్, కొప్పు మాహేష్,రాచూరి పరుషరామ్,బెజవాడ శివ,కొండ కోటేష్,రాచూరి శేఖర్,చెవుగోని రాజశేఖర్, పెద్ది సందీప్ తధితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.