యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

ముఖ్యఅతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాని శ్రీకాంత్ రాజ్

On
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ  ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 20 (నల్లగొండ జిల్లా స్టాపర్) మోత్కూర్ మండలం YJ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు మోత్కూర్ మండల కమిటీ నియమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ .నూతన కమిటీని నియమించడం జరిగింది,వారు మాట్లాడుతూ ...ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు సైనికుల పని చేయాలని,పేద కుటుంబాలు అభివృధి లక్ష్యంగా పని చేయాలని,ఆరాధ్య ఫౌండేషన్ కి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు.అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని వారు ఈ సందర్భంగా తెలియచేశారు,ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 81

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన