మదర్ తెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

క్రికెట్ ఆడి టోర్నమెంట్ ప్రారంభించిన సీఈవో విక్రమ్ సాగర్

On
మదర్ తెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

MTRDS క్రికెట్ టోర్నమెంట్.
న్యూస్ ఇండియా తెలుగు,నల్గొండ జిల్లా స్టాపర్( అక్టోబర్ 21) :కట్టగూరు మండల పరిధిలో ఉన్నటువంటి ఎరసాని గూడెం గ్రామంలో మదర్ తెరిస్సా ట్రస్టు ద్వారా దసరా మరియు దీపావళి పండగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్  ట్రోపీ నిర్వహించారు.దీనిలో భాగంగా మొదటి బహుమతి వారికి 30,000 రూపాయలురూపాయలు, ద్వితీయ బహుమతి వారికి 10,000రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ స్పాన్సర్ గా మదర్  తెరిస్సా ట్రస్ట్ సీఈవో విక్రం సాగర్, మెంబర్ జోసెఫ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ జువిలియన్ పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలోని యువత  అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Views: 23

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.