నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

వేముల వీరేశం గారు సమక్షంలో పలువురు చేరికలు

On
నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ ):నార్కెట్ పల్లి మండలం పరిధిలో తోండల్ వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు.

పార్టీ లో చేరిన వారిలో చింతా మధు ,చింత మహేష్, చింత ప్రకాష్, చింత స్వామి, చింత విస్తారి ,చింత భగవంతు, చింత సుభాష్, చింత స్వామి ,చింత అంకుశం, చింత రఘు ,చింత మహేష్ ,చింత సుభాష్ ,చింత స్వామి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Views: 38

About The Author

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి