దుర్గా భవాని దర్శించుకున్న భక్తులందరికీ ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు
గురువారం నాడు జోగిపేట లో క్లాక్ టవర్ దగ్గర రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ భవాని మాత విగ్రహాన్ని దర్శించుకోవడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కౌన్సిలర్ చిట్టిబాబు
        Views: 130
        
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Oct 2025 08:07:55
                        
                        శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...
పోస్టుమార్టం అనంతరం...
                    
 
                 
         
         
         
                 
                 
                 
                 
                 
             
Comment List