దుర్గా భవాని దర్శించుకున్న భక్తులందరికీ ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు
గురువారం నాడు జోగిపేట లో క్లాక్ టవర్ దగ్గర రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ భవాని మాత విగ్రహాన్ని దర్శించుకోవడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కౌన్సిలర్ చిట్టిబాబు
Views: 133
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List