దుర్గా భవాని దర్శించుకున్న భక్తులందరికీ ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు
On
గురువారం నాడు జోగిపేట లో క్లాక్ టవర్ దగ్గర రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ భవాని మాత విగ్రహాన్ని దర్శించుకోవడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కౌన్సిలర్ చిట్టిబాబు
Views: 130
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List