మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల బిక్షపతి ఆదివారం రోజున అకాల మరణం చెందడం జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వారి అంత్యక్రియల నిర్వహణ ఖర్చు నిమిత్తం గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పల్సం భాస్కర్, వడ్డేమాను దేవేందర్, జక్క దామోదర్ రెడ్డి, దయ్యాల శ్రీశైలం,పాశం స్వామి, వాకిటి సంజీవరెడ్డి, బుగ్గ మనోజ్, బుగ్గ మల్లయ్య (తేరాల), పర్వతం రాజు, , కళ్లెం జంగారెడ్డి, సంగాపాక మధు, పల్లెర్ల మహేష్, పల్లెర్ల యాదయ్య, వాకిటి యాదిరెడ్డి, కొంతం తిరుమల్ రెడ్డి, కొంతం వెంకట్ రెడ్డి, జక్కిడి చంద్రారెడ్డి, బోడ బిక్షపతి, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231113-WA0243

Views: 262

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.