ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

On
ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..

కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

IMG-20231113-WA0146
సమావేశంలో పాల్గొన్న ఎల్బీనగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 13 (న్యూస్ ఇండియా తెలుగు): బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్, శ్రీ షిరిడి సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశం కార్యక్రమంలో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి, బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు కోంతం కిషోర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, పార్టీ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాలనీ అధ్యక్షులు పి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిషన్ రావు, ట్రెజరర్ ప్రసాద, సహాయ కార్యదర్శి జంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు చౌదరి బుచ్చయ్య, ఆంజనేయులు, పార్టీ నాయకులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..