ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

On
ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్  స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 27( నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండల పరిధిలోని ఇటుకుల పాడు గ్రామంలో  50 సంవత్సరాల క్రితం మాల కాలనీ ఏర్పడింది.ఈ కాలనీలో బాయ్ ఉండేది. దీని పరిసరాల ప్రాంతాల్లో బండ్లు ఎడ్లు వ్యవసాయ అవసరాలకి ఉపయోగించేవారు. 2007లో గ్రామపంచాయతీగా ఏర్పడింది అప్పటి సర్పంచి మొంజ నాగమ్మ గ్రామ నిధులతో ఆ బాయ్ నీ పూడ్చి వేయడం జరిగింది. 2016లో అక్రమ కు గురైనది అని తెలియజేశారు. రేఖల సుందరయ్య అనే వ్యక్తి భూమి ఆక్రమించుకొని చుట్టూ పారి గోడ తిప్పడం జరిగింది. మా ఊరిలో ఉన్నటువంటి మా కుల సంఘాలతో చర్చించిన తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులకు కొంత టైం కావాలని చెప్పారు. ఒక వ్యక్తి వల్ల దాదాపు 70 మాల కుటుంబాలు బాధపడుతున్నాయి. హైకోర్టులో కేస్ తీపు రాకముందుకే అక్రమంగా గోడ కట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని మాల సంఘం అభ్యర్థులు చెప్పారు.

Views: 61

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'