కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

On
కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

న్యూస్ ఇండియా తెలుగు, డిసెంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) :కేతపల్లి మండలం పరిధిలోని కొర్లపాడు గ్రామంలో 67వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచి ఎడ్ల రమేష్, ఎంపీటీసీ ఎడ్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం సర్పంచ్  మాట్లాడుతూ .. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం రచించారు అంటరానితనం కుల నిర్మల కోసం ఎంతో కృషి చేశారు. భారతదేశ చరిత్రలో చిరస్మియంగా నిలిచిన నాయకుడు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు కార్యక్రమంలో చెరుకు సైదులు, మాధవన్ శంకర్, సూరారం దినేష్, బొడ్డుపల్లి సంతోష్ కుమార్ ,అనముల రాజు ,కుమ్మరి శ్రావణ్ ,మాధగోని సైదులు, దేవరశెట్టి నాగయ్య, ఎడ్ల ప్రవీణ్ ,అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 174

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..