శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారి మృతి

పూజారి గా విధులు నిర్వహిస్తున్న రాంకుమార్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు.

On
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారి మృతి

శబరిమల అయ్యప్ప ఆలయంలో

పతనంతిట్టా :

 శబరిమల అయ్యప్ప ఆలయంలోని సహాయ పూజారి గా విధులు నిర్వహిస్తున్న రాంకుమార్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు.

 మృతుడు తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ (43)గా గుర్తించారు.

 గురువారం ఉదయం  ఆలయంలోని గదిలో కుప్పకూలి పడి ఉన్నాడు. గుర్తించిన వెంటనే ఆలయ సన్నిధానం ఆస్పత్రికి హుటాహుటిన తరలించినారు.
అయినాసరే ప్రాణాలను కాపాడలేకపోయారు.

 ఈ ఘటన నేపథ్యంలో నేడు అయ్యప్ప ఆలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు.IMG_20231208_200842

Views: 63
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News