పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి

On
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి

ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్య స్వాతి 96 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.సీపీఐ(ఎం),బీఆర్ఎస్ రెబల్ పార్టీ అభ్యర్థులపై గెలుపొందడం గమనార్హం.ఈ విజయం గ్రామ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానం తీసుకొచ్చింది.గెలుపు అనంతరం భూక్య స్వాతి మాట్లాడుతూ..తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అలాగే,గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని,కాంగ్రెస్ పార్టీ సర్పంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టంగా తెలిపారు.

IMG-20251213-WA0191

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..