అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

మోరం తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్ ...ముగ్గురి పై కేసు నమోదు ...

By Ramesh
On
అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ ...

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 21 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్ )

    ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మొరం తరలిస్తే చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...మండలంలోని కొన్నే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, మొరం తరలిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ భాగంగా వెళ్తున్న క్రమంలో ,మొరం ట్రాక్టర్లను మట్టి తోడే జేసీబీ ని అదుపులోకి తీసుకొని జెసిబి ఓనర్ వేముల లక్ష్మణ్ గౌడ్ తోపాటుగా ఇద్దరూ ట్రాక్టర్ ల డ్రైవర్ లు చెరుకు కృష్ణారెడ్డి , పసుల గురులింగం లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మొరం,లేదా ఇసుక , కలప తరలించినచో కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...

Views: 373
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి