కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,వేముల వీరేశం ల జన్మదిన వేడుకలు
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగిల్ల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ ను కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి యువసేన యాదాద్రి జిల్లా జనరల్ సెక్రెటరీ వేముల కిరణ్ కుమార్, బండారి రాజు, వేముల చంటి, వేముల లక్ష్మణ్, వడ్డేమాన్ కరుణాకర్, గొలుసుల సాయి తదితరులు పాల్గొన్నారు.
Views: 62
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List