ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి

ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు.

IMG_20240605_070003

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ విజయం సాధించడంతో మంగళవారం రాత్రి తొర్రూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ... కడియం కావ్యకు రెండు లక్షల పైగా మెజార్టీ అందించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. అదేవిధంగా రేపు వెలువడే వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదేవిధంగా రాబోతున్నాయని అన్నారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 40,000 భారీ మెజారిటీ అందించడం, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 39
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..