సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లు

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

 

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం 

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లుIMG_20240703_230945
 
సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు...

 మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర ZPSS స్కూల్ లో ఈరోజు సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ  సైబర్ నేరాల పట్ల ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని   ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలను తిప్పి కొట్టాలని ప్రజలకు సీఐ సూచించారు .జిల్లా లో  కొన్ని ప్రాంతంలో సైబర్ నేరాలకు కొంత మంది వ్యక్తులు మోసపోయిన విషయం తెలిసిందే అన్నారు. ప్రజలు మోసాలకు గురికాకుండా ఉండాలని జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఎస్సై మహేష్,కాలేజీ ప్రిన్సిపల్ 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read More పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

Views: 146
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!