సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లు

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

 

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం 

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లుIMG_20240703_230945
 
సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు...

 మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర ZPSS స్కూల్ లో ఈరోజు సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ  సైబర్ నేరాల పట్ల ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని   ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలను తిప్పి కొట్టాలని ప్రజలకు సీఐ సూచించారు .జిల్లా లో  కొన్ని ప్రాంతంలో సైబర్ నేరాలకు కొంత మంది వ్యక్తులు మోసపోయిన విషయం తెలిసిందే అన్నారు. ప్రజలు మోసాలకు గురికాకుండా ఉండాలని జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఎస్సై మహేష్,కాలేజీ ప్రిన్సిపల్ 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read More చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం

Views: 169
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?