అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప

On

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్‌ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్‌ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.