వివేకా హత్యకేసు వైసీపీకి చుట్టుకుంటుందా?

On

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య […]

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.

సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక