ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే
రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలి
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు
ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు సామాన్యులు ప్రజల తరఫున పోరాడే వ్యక్తులను చట్టసభల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం దోపిడికి గురి కాకుండా ఉంటుందని ఆయన వివరించారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List