తెలంగాణలో రాహుల్‌ టూర్ మాములుగా ఉండదుగా!

On

Rahul Yathra : భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీ అదిరిపోనుంది. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి 13 కమిటీలు ఏర్పాట్లలో నిమగ్నమైపోయాయి. ఈ నెల 23న ఉదయం రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. 22వ తేదీ రాత్రి కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. అక్కడ ఉదయం పాదయాత్రను ప్రారంభించి మక్తల్ నియెజకవర్గంలోని క్రిష్ణాబ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంట్రి ఇస్తారు. మొత్తం 375 కిలోమీటర్ల మేర తెలంగాణలో […]

Rahul Yathra : భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీ అదిరిపోనుంది. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి 13 కమిటీలు ఏర్పాట్లలో నిమగ్నమైపోయాయి.

ఈ నెల 23న ఉదయం రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. 22వ తేదీ రాత్రి కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. అక్కడ ఉదయం పాదయాత్రను ప్రారంభించి మక్తల్ నియెజకవర్గంలోని క్రిష్ణాబ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంట్రి ఇస్తారు.

మొత్తం 375 కిలోమీటర్ల మేర తెలంగాణలో 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. 23న పాదయాత్ర ముగించుకున్న తర్వాత..దీపావళి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు రాహుల్ పాదయత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. నవంబర్ 7 వరకు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే