పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో సూచనలు వెల్లడి.

On
పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

- కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- మండలంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో అధిక సాంద్రత తో పద్ధతిలో సాగుచేసిన పత్తి పొలాల్లో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. కె వి కె సమన్వయకర్త డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి, సి ఐ సి ఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. పి. వలర్మత , పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు, సుగన్య, విష్ణువర్ధన్ రెడ్డి, రవీంద్ర పాల్గొన్నారు .అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల సాధారణ సాగు పద్ధతి కంటే రెండు క్వింటాళ్ల అధిక దిగుబడి సాధించవచ్చు అని రంగాపురం గ్రామ రైతులు నాగేంద్ర ,నాగిరెడ్డి, బలరాముడు, తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల ఒక ఎకరాకు 14,000 నుంచి 15 వేల మొక్కలు ఉంటాయని, పంటకాలం కూడా సాధారణ పద్ధతి కంటే తక్కువగా ఉంటుందని, తద్వారా పంట ఖర్చు కూడా తగ్గుతుందని , ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చుని రైతులకు తెలిపారు...IMG-20241111-WA0182

Views: 22
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.