బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్య

On
బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బేతంచెర్ల పాఠశాలలో బాలల దినోత్సవం.

* ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్యIMG-20241114-WA1242.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గురువారం రోజున గూడూరు మండలంలోని బేతంచెర్ల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన. వెంకన్న  పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులు తో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు తన వంతు బాధ్యతలు నిర్వహించాలని వెంకన్న కోరారు.అలాగే విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, రేగ.సాంబయ్య, అంగన్వాడి ఆయా కొట్టెం పులమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..

Views: 184

About The Author

Post Comment

Comment List

Latest News

కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
ఖమ్మం నవంబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) సీనియర్ జర్నలిస్ట్,టిజెఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,అరుణ దంపతుల ప్రథమ పుత్రుడు అన్వేషణ...
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...