పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...

ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గౌడ్..

On
పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...

పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...

ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గౌడ్.. 

ఎల్బీనగర్

Screenshot_2025-01-21-12-13-11-97_6012fa4d4ddec268fc5c7112cbb265e7
ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గౌడ్..

, జనవరి 21 న్యూస్ ఇండియా ప్రతినిధి:- ఆఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓయూ పరిధిలోని ఎంబీఏ కోర్సులకు సెమిస్టర్ ఫీజును 5000 రూపాయలను వసూలు చేయడం పేద విద్యార్థులకు తుది భారంగా మారిందని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకుండా, ఏటా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకుండా సెమిస్టర్ ఫీజులు పెంచడం ఎంతో విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.  గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంబీఏ వృత్తి విద్య కోర్సు చేయడం భారంగా మారిందని, పేదల పాలిట అందని ద్రాక్షగా ఎంబీఏ కోర్సు ఉందని అన్నారు. సెమిస్టర్ కు 5000 రూపాయల ఫీజులు వసూలు చేయడం అంటే సంవత్సరానికి 10000 రూపాయలు పేద విద్యార్థులకు భారంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు,  రాష్ట్ర ప్రభుత్వం ఎంబీఏ విద్యార్థుల గోస అర్థం చేసుకుని పెంచిన MBA పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) గా వారు డిమాండ్ చేశారు.

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి