ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, జనవరి 22, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ప్రభుత్వ డిగ్రీ  కళాశాల మహేశ్వరంలో తెలుగు (1) సబ్జెక్టు బోధనకై  అతిథి అధ్యాపక పోస్టు కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్ 

IMG-20250122-WA0540
కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

తెలియజేశారు. పైన తెలిపిన సబ్జెక్టులో బోధన చేయుటకు P.G లో 55% మార్కులు, S.C/S.T లకు 50% మార్కులు కల్గి ఉండాలి. Ph.D, N.E.T, S.E.T మరియు బోధనానుభవం కల్గిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేది సాయంత్రం 4 గంటల లోపు మహేశ్వరం డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో తమ ధరఖాస్తులు అందజేయగలరు. ఇతర వివరాలకు అకడమిక్ కో ఆర్డినేటర్ ఎన్. శ్రీదేవి 9866829222 లేదా కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేష్, 9440447737 మొబైల్ ద్వారా సంప్రదించగలరు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు